YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

పోయిన స్థానం తిరిగి దక్కించుకున్న భారత సంతతి కుబేరులు

పోయిన స్థానం తిరిగి దక్కించుకున్న భారత సంతతి కుబేరులు

హిందూజా సోదరులుగా పేరుగాంచిన శ్రీచంద్, గోపీచంద్ హిందూజా మరోసారి బ్రిటన్ లో అత్యంత ధనవంతులుగా నిలిచారు. సండే టైమ్స్ 2019 సంపన్నుల జాబితాలో హిందూజాలు నంబర్ వన్ స్థానం దక్కించుకున్నారు. గతేడాది బ్రిటీష్ వ్యాపారవేత్త జిమ్ రాట్ క్లిఫ్ కు కోల్పోయిన అగ్రస్థానాన్ని హిందూజా బ్రదర్స్ మళ్లీ చేజిక్కించుకున్నారు. ఈ ఏడాది హిందూజా సోదరుల ఆస్తి విలువను సండే టైమ్స్ 22 బిలియన్ పౌండ్లుగా పేర్కొంది. గతేడాదితో పోల్చితే వారి ఆదాయం 1.35 బిలియన్ల మేర పెరిగింది.

Related Posts