రైతులకు అది చేస్తున్నం ఇది చేస్తున్నం అని మభ్యపెట్టె మీరా కేంద్ర ప్రభుత్వాన్ని నింధించేది, రూ.1.50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన మీరు అందులో కనీసం రూ.10,000 కోట్లు కూడా కేటాయించలేని దద్దమ్మలు మీరు అని దత్తన్న ధ్వజం ఎత్తారు . కేసిఆర్ గారు వ్యవసాయాన్ని ఆదాయఓ రెట్టింపు ప్రణాళికలు రచిస్తున్న బీజేపీని కాంగ్రెస్తో పోల్చడం మీ అవివేకానికి పరాకాష్ట. అది మీ విజ్ఞతకె వదిలేస్తున్నా అని అన్నారు.అనవసరంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తే మీ స్థాయిని దిగజార్చుకోవడమే తప్ప ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లో లేరు అని అన్నారు.