YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్లు

దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్లు

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

  సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే హవా కొనసాగుతున్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. 10.40గంటల సమయంలో సెన్సెక్స్‌ 909 పాయింట్లు పెరిగి, 40,020కి చేరింది. నిఫ్టీ 270 పాయింట్లు ఎగబాకి 12,008 లాభపడింది. సూచీలు తొలిసారి 40వేలు, 12వేల మార్కును దాటాయి.  

Related Posts