YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

చరిత్రలో ఈరోజు 

Highlights

  • మార్చి 02  ,2018, శుక్రవారం 
  • వ్యక్తి.సంవత్సరం -వివరాలు
  • సంఘటనలు
  • జయంతులు 
  • వర్ధంతులు.
చరిత్రలో ఈరోజు 

సంఘటనలు..
సంఘటన -సంవత్సరం -వివరాలు

1.బానిస దిగుమతి నిషేద చట్ట్ం 1807: అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది

2.టెక్సాస్ రిపబ్లిక్ కు స్వతంత్రం లభించినరోజు. - 1836 - టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ కు మెక్సికో దేశం నుండి స్వతంత్రం లభించింది.

3.బిస్మార్క్ యుద్ధం - 1943 -  రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా బిస్మార్క్ సముద్రంలో యుద్ధం.

4.మొరాకో దేశానికి స్వాతంత్ర్యం లభించినరోజు. - 1956  మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం లభించింది.

5.అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత్ విజేతగా నిలిచినరోజు -  2008 -  కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ లో భారత్ విజేతగా నిలిచింది.

జయంతులు 
వ్యక్తి - సంవత్సరం - వివరాలు

1.దుద్దిల్ల శ్రీపాద రావు - 1935 - ప్రముఖ శాసనసభ్యుడు మరియు శాసనసభ స్పీకరు. (మ.1999)

2.యాకూబ్ - 1962 -  ప్రముఖ కవి, అంతర్జాలంలో బహుళ ప్రాచుర్యం పొందుతున్న తెలుగు కవిత్వ వేదిక కవిసంగమంను ప్రారంభించి నిర్వహిస్తున్నారు.

3.ఆండ్రూ స్ట్రాస్‌ - 1977 - ఇంగ్లిష్‌ క్రికెటర్‌. ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుకు నాయకుడు. ఎడమచేతి వాటం ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌.

వర్ధంతులు..
వ్యక్తి -సంవత్సరం -వివరాలు

1.వడ్డాది సుబ్బారాయుడు -     1938 -     తొలి తెలుగు నాటకకర్త. (జ.1854)
2.సరోజిని నాయుడు - 1949 -     సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి .సరోజినీ దేవి 1925డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా
3.మసూమా బేగం - 1990 - సుప్రసిద్ధ సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు. (జ.1901).
4.టి.వి.కె.శాస్త్రి - 2014 - అనంతపురం కళాసాగర్ సంస్థలో పనిచేస్తుండగా సంగీత విద్వాంసులు, కళాకారులు, రాజకీయ, సినీరంగ ప్రముఖులతో సంబంధాలు ఏర్పడ్డాయి.
5.పరుచూరి హనుమంతరావు - 2015 - ప్రగతి ప్రింటర్స్‌ స్థాపకుడు. ఆఫ్‌సెట్‌ ముద్రణాయంత్రం కంప్యూటర్‌ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (జ. 1924)

Related Posts