YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హామీల పై చర్చద్దామన్న అమిత్ షా 

Highlights

  •  ఢిల్లీ నుంచి చంద్రబాబుకు ఫోన్
  • కేంద్ర ప్రభుత్వంపై పోరాడాతామన్న టీడీపీ
  •  5న కేంద్ర మంత్రులతో చర్చించనున్న సుజనా చౌదరి బృందం
హామీల పై చర్చద్దామన్న అమిత్ షా 

ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలపై చర్చిద్దామని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి  అమిత్ షా ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. విభజన సమస్యలపై చర్చిద్దామని అమిత్ షా అన్నారు. దీంతో ఈ నెల 5న తాము కేంద్ర మంత్రి సుజనా చౌదరి బృందాన్ని చర్చలకు పంపుతామని చంద్రబాబు నాయుడు చెప్పారు.      

Related Posts