YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మహాత్ముడికి నివాళర్పించిన మోదీ

మహాత్ముడికి నివాళర్పించిన మోదీ

దేశ ప్రధానిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ గురువారం ఉదయం రాజ్ ఘాట్లో మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు.  రాజ్ఘాట్ నుంచి నేరుగా అటల్ మెమోరియల్కు చేరుకున్న మోదీ దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయికి నివాళు లు అర్పించారు.  మహాత్మ గాంధీ, వాజ్పేయిలకు నివాళులు అర్పించిన అనంతరం దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల స్మృతి చిహ్నంగా ఇండియా గేట్ వద్ద నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్కు వెళ్లి అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాని వెంట బీజేపీ చీఫ్ అమిత్ షా, పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, మేనకా గాంధీ, స్మృతి ఇరానీ, జేపీ నడ్డా తదితరులున్నారు.  

Related Posts