YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీ ప్రమాణ స్వీకారానికి శ్రీ మఠం పీఠాధిపతులు

మోడీ ప్రమాణ స్వీకారానికి శ్రీ మఠం పీఠాధిపతులు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:   
 

భారత దేశ ప్రధాన మంత్రిగా రెండవ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి అయిన శ్రీ సుభూదేంద్ర తీర్థులకు ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని మోడీ ఆహ్వానాన్ని మన్నించి శ్రీ మఠం పీఠాధిపతులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రాలయం నుండి బయలుదేరి వెళ్లారు. బెంగళూరు నుండి  విమానంలో డిల్లీవెళ్లారు .అనంతరం మోడీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రాలయం పీఠాధిపతులు పాల్గొన్నారు. శ్రీ మఠం నుండి శాలువా మంత్రాక్షతలు ఇచ్చి ప్రధానమంత్రి మోడీ ని ఆశీర్వదించారు

Related Posts