YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మేఘాలయలో 3 చోట్ల కాంగ్రెస్‌ ఆధిక్యం

మేఘాలయలో 3 చోట్ల కాంగ్రెస్‌ ఆధిక్యం

 3 ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మేఘాలయలో ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌ 3 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఎన్‌పీపీ 3, భాజపా ఒక చోట ఆధిక్యంలో ఉంది. ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం ఇక్కడ 59 నియోజకవర్గాల్లో ఎన్నికలు ఫిబ్రవరి 27న  నిర్వహించారు. ఇక మరో రాష్ట్రం నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ కూటమి అభ్యర్థులు 5 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇక్కడ ఆ కూటమి ఒక స్థానాన్ని ఏకగీవ్రంగా గెలుచుకుంది.

Related Posts