YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అజయ్ దేవగణ్ కుటుంబానికి లేఖ రాసిన ప్రధాని మోదీ

అజయ్ దేవగణ్ కుటుంబానికి లేఖ రాసిన ప్రధాని మోదీ

 నరేంద్ర మోదీ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కుటుంబానికి లేఖ రాశారు. ఇటీవలే అజయ్ దేవగణ్ తండ్రి, ప్రముఖ ఫైట్ మాస్టర్ వీరూ దేవగణ్ కన్నుమూశారు. అయితే ఎన్నికల హడావుడిలో ప్రధాని ఎంతో బిజీగా ఉండడంతో స్పందించలేకపోయారు. ఈ నేపథ్యంలో, అజయ్ దేవగణ్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ సుదీర్ఘమైన లేఖ రాశారు.

Related Posts