YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎన్నికల ఫలితాలు.. 

Highlights

  • ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితం
  • ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్న  ఓట్ల లెక్కింపు 
  •  
ఎన్నికల ఫలితాలు.. 

 

ఈశాన్య రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. త్రిపురలో బీజేపీ 33 స్థానాల్లో అధిక్యంలో కనబరుస్తూ 08 స్థానాల్లో గెలుపొందగా.. సీపీఎం 15 స్థానాల్లో అధిక్యంలో కనబరుస్తూ 03 స్థానాల్లో గెలుపొందింది.  మేఘాలయలో కాంగ్రెస్ 12 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తూ 10 స్థానాల్లో గెలుపొందింది. యూడీపీ 05 స్థానాల్లో ఆధిక్యంలో కనబరుస్తూ 08 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 05 స్థానాల్లో ఆధిక్యంలో కనబరుస్తూ 01 స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు 09 స్థానాల్లో ఆధిక్యంలో కనబరుస్తూ 09 స్థానాల్లో గెలుపొందారు. నాగాలాండ్ లో 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఎన్ ఫీఎఫ్ 05 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 04 స్థానాల్లో గెలుపొంది. 
 

Related Posts