YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

'జియో డివైస్ పై రూ.3,595లు లాభం 

Highlights

  • రూ.1,295 డేటా పై రూ.2,300 ఓచర్లు
  • రోజుకు 1.5జీబీ లేదా 2జీబీ లేదా 3జీబీ డేటా ప్లాన్లకే  
'జియో డివైస్ పై రూ.3,595లు లాభం 

జియో ఇప్పుడు జియోఫై డివైస్ ను రూ.1999కి కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.3,595 విలువ గల ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ లో భాగంగా రూ.1,295 డేటా రూపంలో లభించగా మిగతా రూ.2,300 ఓచర్ల  రూపంలో లభించనున్నాయి. ఈ ఓచర్లను డిజిటల్ వాల్లెట్లు అయినా పేటీఎం, ఏజియో, రిలయన్స్‌ డిజిటల్‌ షాపింగ్‌లలో ఉపయోగించుకోవచ్చు. తాజా ఆఫర్‌లో భాగంగా రోజుకు 1.5జీబీ లేదా 2జీబీ లేదా 3జీబీ డేటా ప్లాన్లను ఎంపిక చేసుకునే అవకాసాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. 

Related Posts