YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సోమవారం నుంచి ఏపి బడ్జెట్ సమావేశాలు

Highlights

  •  ఉదయం 9 .30 గంటలకు గవర్నర్ ప్రసంగం
సోమవారం నుంచి ఏపి బడ్జెట్ సమావేశాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభంకానున్నాయి. ఉదయం 8గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. తదనంతరం 8.15నిమిషాలకు అసెంబ్లీ కమిటీ హాల్లో ఏపి మంత్రివర్గ సమావేశం జరగనుంది. గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత ఉదయం 9.30నిమిషాలకి ఉభయ సభలను ఉద్ధేశించి తెలుగు రాష్ట్ర ఉమ్మడి  గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు

Related Posts