YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీజేపీలో చేరిన కేంద్ర మంత్రి

బీజేపీలో చేరిన కేంద్ర మంత్రి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో జయశంకర్ బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో జయశంకర్‌కు చోటు లభించిన సంగతి తెలిసిందే. జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 1977 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ జయశంకర్.. మోదీ ప్రభుత్వంలో మూడేండ్లు విదేశాంగ శాఖ కార్యదర్శిగా పని చేశారు.

Related Posts