ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ జిమ్మస్టిక్ ఛాంపియన్ షిప్ పోటీలలో కాంస్య పథకం సాధించిన అరుణ రెడ్డి సచివాలయంలో క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తో భేటి.
ఈ సందర్భంగా ప్రపంచ ఛాంపియన్స్ షిప్ లో కాంస్య పతకం సాధించిన అరుణ రెడ్డిని అభినందించారు పర్యాటక, క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం.
వచ్చే కామన్వెల్త్ పోటీలలో మంచి ప్రతిభను కనబరిచి బంగారు పథకం సాధించాలని ఆకాంక్షించారు.
కాంస్య పతకం సాధించిన అరుణ రెడ్డికి ప్రభుత్వం పారిషోతకం ను త్వరలోనే అందిస్తామన్నారు బుర్రా వెంకటేశం.
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, అరుణ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Telangana CM K Chandrashekhar Rao announces cash prize of Rs 2 Crore for Aruna Reddy, first Indian to win an individual medal at #GymnasticsWorldCup in Melbourne, Australia. pic.twitter.com/Ed7991PE9U
— ANI (@ANI) March 4, 2018