YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

పీఎన్బీని మోసం చేసిన భూషన్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ

పీఎన్బీని మోసం చేసిన భూషన్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ

పంజాబ్ నేషనల్ బ్యాంకును వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు ఏకంగా రూ. 14వేల కోట్లకు ముంచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో భాగోతం బయటపడింది. భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ పంజాబ్ నేషనల్ బ్యాంకును రు. 3,800 కోట్ల మేర మోసగించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ లో ఈ విషయాన్ని పీఎన్బీ వెల్లడించింది. ఇదే విషయాన్ని ఆర్బీఐకి కి కూడా తెలిపింది.

Related Posts