Highlights
- 250 కిలోలతో ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి సమీపoలోని నాగిరెడ్డిపల్లిలో సువర్ణ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ బంగారు శివ లింగాన్ని 250కిలోల తో ఏర్పాటు చేయించారు. భక్తజనం ఈ సువర్ణ శివలింగము దర్శించి తరించేందుకు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారని ఆలయ నిర్వాహకులు పేర్కొంటున్నారు.