YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Highlights

430 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
110 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

భారతీయ స్టాక్ మార్కెట్లు మాత్రం ఈరోజు భారీ నష్టాలను చవి చూశాయి. మార్కెట్లపై బ్యాంకింగ్ సూచీలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఆసియాలోని మార్కెట్లన్నీ పుంజుకున్నప్పటి దేశీయ మార్కెట్ కుప్పకూలింది. దీంతో, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 430 పాయింట్లు కోల్పోయి 33,317కి పతనమైంది. నిఫ్టీ 110 పాయింట్లు నష్టపోయి 10,249కి పడిపోయింది. ఆసియాలోని మార్కెట్లన్నీ పుంజుకున్నప్పటి దేశీయ మార్కెట్లు చతికలపడ్డాయి.
 

Related Posts