YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హోదా హామీపై ఏపీకి మరోసారి షాకిచ్చిన కేంద్రం..

Highlights

  • ప్రత్యేక హోదా లేదు.. రాయితీలు లేవు
  • తెలుగువారి సెంటిమెంట్ అంటున్నారు
  • రేపు తమిళ, మలయాళంల  సెంటిమెంట్ అంటారు
  • ఏపీకి ఇచ్చిన నిధుల్లో 
  • ఒక్క రూపాయి కూడా లెక్కలు చెప్పలేదు
  • కొన్ని రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు 
  • తమకెందుకు ఇవ్వరని అడగడంలో అర్థం లేదు
హోదా హామీపై ఏపీకి మరోసారి షాకిచ్చిన కేంద్రం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఝలక్ ఇచ్చింది. 
ఈ రోజు తెలుగువారి సెంటిమెంట్ అంటున్నారు.రేపు తమిళ, మలయాళంల  సెంటిమెంట్ అంటారు. వాస్తవానికి ఏపీకి ఇచ్చిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా లెక్కలు చెప్పలేదు. కొన్ని రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు 
తమకెందుకు ఇవ్వరని అడగడంలో అర్థం లేదు. పన్ను రాయితీలు సాధ్యపడే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు ఏపీకి ఇస్తే.. ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని తెలిపింది. అంతేకాదు, ఆత్మ గౌరవం అంటూ రాజకీయ వేడిని పెంచుకుని ఆంధ్రప్రదేశ్ నేతలు సతమతం అవుతున్నారని సంచనల వ్యాఖ్యలు చేసింది. ఏపీకి ప్యాకేజీ అమలు చేయడం ఉత్తమమని, మిగిలినవి సాధ్యం కాదని తేల్చి చెప్పింది. 

Related Posts