YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

 ప్రియురాలికి..బొందపెట్టిన కిరాతకుడు

Highlights

  • కొట్టి చంపి భావికాడ పిడిచిపెట్టాడు 
  • పోలీస్ విచారణలో బట్టబయలు 
 ప్రియురాలికి..బొందపెట్టిన  కిరాతకుడు

 తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఓ కిరాతకుడు ప్రేమించిన కొట్టి చంపి బొందపెట్టాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం భుజలాపురంలో ఆలస్యంగా వెలుగు సూచిన దుర్ఘటనిది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన.. వివరాలు ఇలా ఉన్నాయి.  

నరేశ్ అనే యువకుడు పెళ్లి పేరుతో భార్గవిని అనే ఓ యువతిని  తన పొలంలోని  వ్యవసాయ బావి వద్దకు పిలిచాడు. ఆ బావి దగ్గరికి  వచ్చిన యువతిని తీవ్రంగా కొట్టి చంపి ఆపై అక్కడే పూడ్చి పెట్టాడు. మోత్కూరు పోలీస్ స్టేషన్ లో  మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నరేశ్ ను  అదుపులోకి తీసుకుని విచారించగా భార్గవిని చంపినట్లు అంగీకరించాడు.

నిందితుడి సమాచారం మేరకు పోలీసులు వ్యవసాయ బావి వద్దకు చేరుకుని భార్గవి మృతదేహాన్నివెలికితీశారు. కాగా నరేశ్ రెండ్రోజుల క్రితమే మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. 

Related Posts