YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గవర్నర్ కు సరికొత్త బెంజి కారు

Highlights

రూ. 1.69 కోట్లతో మెర్సిడెస్ బెంజ్ ఎస్క్లాస్ 450

గవర్నర్ కు సరికొత్త బెంజి కారు

తెలంగాణ ప్రభుత్వం రూ. 1 .69 కోట్లు వెచ్చించి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు కొత్త బెంజి కారు ను సమకూర్చింది. రాజభవన్ అధికారుల విజ్ఞప్తి  మేరకు సరికొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్క్లాస్ 450కారును ప్రత్యేకంగా కొనుగోలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సాధారణ పరిపాలన శాఖ(ప్రొటోకాల్) అదనపు కార్యదర్శి  ఏ వీ సింగ్ స్వయంగా రాజభవన్ లో గవర్నర్ కు కొత్త కారును స్వాధీనం చేశారు. ప్రస్తుతం గవర్నర్ బెంజ్ కారే వాడుతున్నారు. ఐదేళ్ల కిందట కొనుగోరాజభవన్ లో గవర్నర్ కులు చేసిన ఆ కారుకు తరచూ రిపేర్లు వస్తుండటంతో కొత్త కారును కొనుగోలు చేయాలని రాజభవన్ అధికారులు ప్రభుతానికి లేఖరాయడంతో ఈ కారు వచ్చింది.

Related Posts