YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

 రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
 

గుజరాత్,  హిమాచల్ ప్రదేశ్  రాష్ర్టాలకు కేంద్రం కొత్త గవర్నర్లను నియమించింది. గుజరాత్ గవర్నర్  గా  ఆచార్య దేవ్రాట్ను కేంద్రం నియమించింది. ఆచార్య దేవ్రాట్ హిమాచల్ ప్రదేశ్  గవర్నర్   గా   పని చేశారు.  హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్గా కల్రాజ్ మిశ్రా నియామకం అయ్యారు. 2014 నుంచి ఇప్పటి వరకు గుజరాత్ గవర్నర్గా ఓం ప్రకాశ్ కోహ్లీ పని చేశారు. ఇక హిమాచల్ గవర్నర్గా కల్రాజ్ మిశ్రా 2015  నుంచి ఇప్పటి వరకు సేవలందించారు.

Related Posts