YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మాఫియానే నయం..

Highlights

  • టీడీపీ ఎప్పుడో రాజీనామా చేయాల్సింది
  • జనసేన అధినేత పవన్
మాఫియానే నయం..

మాఫియా మాటిస్తే నిలబెట్టుకుంటోంది కానీ రాజకీయ  నేతలు నిలబెట్టుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లేనప్పుడు ఢిల్లీ వెళ్లి పోరాడితే న్యాయం జరుగుతోందన్న నమ్మకం లేదని వ్యాఖ్యానించారు.బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ..టీడీపీ, వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో గట్టిగా పోరాడుతారనుకున్నానాని అయన వాపోయారు. కేంద్రంలోని టీడీపీ మంత్రులు ఎప్పుడో రాజీనామా చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర పరిణామాలపై జేఎఫ్‌సీ పరిశోధనలో తేలిన అంశాలను అధ్యయనం చేశానని అన్నారు. తెలుగు రాష్ట్రాల వివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే స్పష్టం చేశారు. 

Related Posts