YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు 

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు 

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బుధవారం దాదాపు సూచీలు 1శాతం వరకు కుంగాయి. అంతర్జాతీయ పరిణామాలు , పీఎన్‌బీ కుంభకోణానికి సంబంధించి నిన్న చోటు చేసకున్న పరిణామాలతో మార్కెట్లు  కూడా నష్టాల బాటపట్టాయి.  ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 284 పాయింట్లు పతనమై 33.,033 వద్ద , నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయి 10,154 వద్ద ముగిసింది. నిఫ్టీ పీఎస్‌యూ సూచీ 3.57శాతం విలువ కోల్పోయింది. 
 

Related Posts