YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇది పిచ్చితనం... సిగ్గు సిగ్గు

Highlights

  • ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఇది పిచ్చితనం... సిగ్గు సిగ్గు

త్రిపుర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖ నేతలు లెనిన్, పెరియార్, శ్యామ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాలను ధ్వంసం చేయడం పిచ్చితనం, సిగ్గు చేటు అని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక ముందే బీజేపీ మద్దతుదారులు లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 
 

Related Posts