YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశ విభజనతో మూతపడిన వెయ్యేళ్ల దేవాలయంలో మళ్లీ పూజలు

దేశ విభజనతో మూతపడిన వెయ్యేళ్ల దేవాలయంలో మళ్లీ పూజలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

దేశ విభజనతో మూతపడిన పాకిస్థాన్‌లోని వెయ్యేళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయంలో మళ్లీ పూజలు ఆరంభమయ్యాయి. లాహోర్‌కు 100 కిలోమీటర్ల దూరంలోని, సియాల్‌కోట్‌లో ఉన్న ‘శావాలా తేజ్‌సింహ్‌’ శివాలయం... దేశ విభజన సమయంలోనే ధూపదీప నైవేద్యాలకు దూరమైంది. దాడుల్లో కొంతమేర దెబ్బతింది. చారిత్రక ఆలయమైనందున దీన్ని పునరుద్ధరించాలని భావించి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పనులు దాదాపు కొలిక్కి రావడంతో దేవాలయాన్ని తెరిచి, స్థానిక హిందువులకు ప్రవేశం కల్పిస్తున్నారు.

Related Posts