YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

కందూరు ఆలయంలో విషాదం

Highlights

  • రామలింగేశ్వర స్వామి ఆలయం
  • కోనేరులో పడి ముగ్గురు మృతి 
కందూరు ఆలయంలో విషాదం

తెలంగాణ రాష్ట్రంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో విషాదం. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరులోని  రామలింగేశ్వర స్వామి ఆలయం కోనేరు లో పడి ముగ్గురు మృతి చెందారు.  మృతులు మహబూబ్ నగర్ కు చెందిన వారిగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts