YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సుష్మా మృతికి రాజ్యసభ సంతాపం

సుష్మా మృతికి రాజ్యసభ సంతాపం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:   

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ మృతిపట్ల రాజ్యసభ సంతాపం ప్రకటించింది. బుధవారం ఉదయం సభ ప్రారంభంకాగానే సుష్మా మృతిపట్ల రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు. 'సుష్మా స్వరాజ్‌ ఆకస్మికంగా మరణించడం బాధాకరం. ఆమె మరణం తనతో పాటు దేశ రాజకీయాల్లో తీరని లోటు. ఉత్తమ పార్లమెంటేరియన్‌, సమర్థవంతమైన పరిపాలకురాలు, ప్రజావాణిని గట్టిగా వినిపించే నేత సుష్మా' అని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు కొనియాడారు.

Related Posts