YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఈ రోజు జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్న ప్రధాని మోదీ..!!

ఈ రోజు జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్న ప్రధాని మోదీ..!!

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

 ప్రధాని మోదీ నేడు జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడం, రాష్ట్రాన్ని రెండు యూటీలుగా చేయడానికి గల కారణాలను ప్రజలకు ఆయన ఈ సందర్భంగా వివరించనున్నారు. మార్చి 27న మోదీ చివరి సారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ఆయన ప్రసంగిస్తూ, శాటిలైట్ ను యాంటీ శాటిలైట్ మిస్సైల్ తో కూల్చివేసే అంశంలో భారత్ విజయం సాధించిందని దేశ ప్రజలకు ఆ సందర్భంలో ఆయన తెలిపారు. స్పేస్ టెక్నాలజీలో భారత్ మరో కీలక విజయం సాధించిందని చెప్పారు.

Related Posts