ఖమ్మం జిల్లా
కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.అతివేగంతో అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఇన్నోవా వాహనం. ఐదుగురు మృతి.మృతులంతా వరంగల్ జిల్లా వర్దన్నపేట వాసులు...మృతుల్లో పెళ్ళికొడుకు, పెళ్లికూతురు కి తీవ్ర గాయాలు, ఖమ్మం ప్రభత్వ ఆసుపత్రికి తరలింపు.తణుకులో గతరాత్రి వివాహం అనంతరం నూతన వధూవరులను తీసుకొని వస్తుండగా దుర్ఘటన..
మృతుల వివరాలు
1. వరుడు:- రామకృష్ణ ప్రసాద్
2. వరుడి అక్క:- పద్మ
3. వరుడి చెల్లెలు:- శ్రీదేవి
4. వరుడి బావ :- శరత్
5. డ్రైవర్ :- వేణు @ వండ్లకుంట చారి
క్షతగాత్రులు
వధువు:- దుర్గా ( విషమమం)
వరుడి భావ:- చలపతి (పద్మ భర్త)