YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

యుపిలో దళిత మహిళ సజీవదహనం

Highlights

  • రూ.20 వేలు అప్పుగా తీసుకున్న పాపానికి
  •  ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు 
యుపిలో దళిత మహిళ సజీవదహనం

తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న దుగ్ధతో ఓ దళిత మహిళను సజీవ దహనం చేసిన దుర్ఘటన ఇది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాలియాలోని జాజౌలిలో చోటుచేసుకుంది. రేష్మా దేవి (45) అప్పుగా తీసుకున్న రూ.20 వేలను తిరిగి చెల్లించలేదన్న కోపంతో నిద్రిస్తున్న ఆమె పై కొంత మంది నిప్పు పెట్టారు.
ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు.


 

Related Posts