YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రూ.10కోట్లు విరాళం ఇస్తే .. ఓ ఊరికి మీ పేరు: యడియూరప్ప

రూ.10కోట్లు విరాళం ఇస్తే .. ఓ ఊరికి మీ పేరు: యడియూరప్ప

వరదలతో కర్ణాటక రాష్ట్రం, ముఖ్యంగా తీర ప్రాంతాలు అతలాకుతలం కాగా, పల్లెలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి యడియూరప్ప కొత్త స్కీమ్ ను ప్రకటించారు. ఏదైనా పల్లెకు రూ.10కోట్లు విరాళం ఇస్తే, సదరు వ్యక్తులు, లేదా సంస్థల పేర్లను వారు ఎంపిక చేసుకునే పల్లెలకు పెట్టనున్నామని అన్నారు. తాజాగా ఆయన విధానసౌధలో 60కి పైగా కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన ఈ ఆఫర్ ను ఇచ్చారు. 

Related Posts