YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యుద్ధ సన్నాహాలను చేస్తున్న భారత్ పై తమకు జిహాద్ తప్ప మరో మార్గం లేదు

యుద్ధ సన్నాహాలను చేస్తున్న భారత్ పై తమకు జిహాద్ తప్ప మరో మార్గం లేదు

 పాకిస్థాన్ ఎప్పటికీ శాంతిని కోరుకునే దేశమని ఆ దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ అన్నారు. కానీ, భారత్ తమపై యుద్ధాన్ని రుద్దే ప్రయత్నం చేస్తోందని... దీని ప్రభావం యావత్ ప్రపంచంపై పడుతుందని అన్నారు. యుద్ధ సన్నాహాలను చేస్తున్న భారత్ పై తమకు జిహాద్ తప్ప మరో మార్గం లేదని చెప్పారు. కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థానే దే అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ గురించి సోషల్ మీడియాలో వీలైనన్ని ఎక్కువ పోస్టులు, వీడియోలు పెట్టాలని, భారత వ్యతిరేకతను ఒక ఉద్యమంలా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. భావోద్వేగాలను రెచ్చగొట్టాలని పిలుపునిచ్చారు.
 

Related Posts