YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ నేత చిదంబరానికి ఈడీ సమన్లు

కాంగ్రెస్ నేత చిదంబరానికి ఈడీ సమన్లు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చిదంబరానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ అధికారుల ఎదుట ఈ నెల 23న హాజరుకావాలని ఆ సమనల్లో పేర్కొంది. యూపీఏ హయాంలో విమానయాన కుంభకోణం కేసుకు సంబంధించి మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ ను ఈడీ ఇప్పటికే విచారించింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ ఎదుట చిదంబరం హాజరుకానుండటం గమనార్హం. కాగా, ఎయిర్ సెల్ మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ ఇండియా కు సంబంధించినమనీలాండరింగ్ కేసుల్లో ఈడీ విచారణను చిదంబరం ఎదుర్కొన్నారు.

Related Posts