YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

పర్యావరణాన్ని కాపాడండి.

Highlights

  • ఫెప్సి  సంస్థకు సూచన
  • శ్రీసిటీని సందర్శించిన టాస్క్ ఫోర్స్ ఐజి..
పర్యావరణాన్ని కాపాడండి.

విరివిగా మొక్కలు నాటి పర్యావనాన్ని కాపాడాలని  టాస్క్ ఫోర్స్ ఐజి శ్రీ డా ఎం కాంతారావు  ఆకాంక్షించారు. శనివారం ఆయన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసిటీని సందర్శించారు.

ఈ సందర్బంగా శ్రీసిటీలోని ఫెప్సి, వెస్ప్, ఫార్మస్యూటికల్ , హెల్తియర్ వరల్డ్  సంస్థలో కొనసాగుతున్న  పనిచేసే విధానం,  ఉత్పత్తి తదితర అంశాలను పరిశీలించారు.

ఫెప్సి సంస్థలో పర్యవరణం కాపాడాలని,  ఈ విషయంలో ఎక్కువగా  మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో పెప్సీ ప్లాంట్ మేనేజర్ శేషాద్రి,  హెచ్ఆర్ శ్వేత, శ్రీసిటి డీఎస్పీ విమలకుమారి,  టాస్క్ ఫోర్స్ డీఎస్పీ హరినాధ బాబు, ఏసిఎఫ్ నాగార్జున రెడ్డి,  ఆర్ఐ చంద్రశేఖర్,  ఎప్ఆర్వో లక్ష్మీపతి, ప్రసాద్ పాల్గొన్నారు.

Related Posts