YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చిదంబరం లొంగిపోవాల్సింది: సత్యపాల్‌ సింగ్‌

చిదంబరం లొంగిపోవాల్సింది: సత్యపాల్‌ సింగ్‌

మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరంపై  భాజపా ఎంపీ సత్యపాల్ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశరాజకీయాల్లో ఆయన ఎన్నో బాధ్యతలు చేపట్టారని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను నమ్మలేకపోతున్నానన్నారు. గురవారం ఈయన మీడియాతో మాట్లాడారు.‘కేంద్ర హోం మంత్రిగా, ఆర్థిక మంత్రిగా చిదంబరం ఎంతో సేవలందించారు. ఆయన మేధావి. చట్టం, న్యాయం గురించి బాగా తెలిసిన వ్యక్తి. కోర్టు ఆదేశాలిచ్చిన వెంటనే లొంగిపోయి ఉంటే ఆయన గౌరవాన్ని కాపాడుకునే వారు’ అని అన్నారు. చిదంబరం ఆరెస్టలో బీజేపీ పాత్ర వుండదని అన్నారు.  సీబీఐ, ఈడీలు స్వతంత్ర సంస్థలను అయన గుర్తు చేసారు. జోర్ బాగ్ లోని చిందంబరం నివాసం గోడలను దూకి అధికారులు అయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే

Related Posts