YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ ఎన్ కౌంటర్...ఐదుగురు మావోయిస్టుల మృతి ..

ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ ఎన్ కౌంటర్...ఐదుగురు మావోయిస్టుల మృతి ..

ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోమారు తుపాకుల మోత మోగింది.  నారాయణపూర్ జిల్లాలోని అభుజ్మద్ అడవుల్లో భద్రతాదళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదు మంది మావోయిస్టులు మృతి చెందారు.   శనివారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకున్నట్లు బస్తర్ పోలీసులు తెలిపారు.  ఆగష్టు 3న రాజ్ నంద్గావ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడు మంది మావోలు మృతి చెందిన ఘటన మరువక ముందే  ఇదే నెలలో రెండో సారి ఎన్ కౌంటర్ జరగడం విశేషం.

Related Posts