YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

టెంపోలను ఢీకొట్టిన ట్రక్కు 16 మంది మృతి

టెంపోలను ఢీకొట్టిన ట్రక్కు 16 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని షాహజాన్‌పూర్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రెండు టెంపోలను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Related Posts