YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు

యువ్  న్యూస్ జనరల్ బ్యూరో:

తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. రైలు  హైదరాబద్ నుంచి ఢిల్లీకి వెళ్తోంది. ఢిల్లీ సమీపంలోకి చేరుకోగానే రైలులో మంటలు వ్యాపించాయి. పాంట్రీ, ఎస్ 10, బి1 బోగీల్లో మంటలు చెలరేగాయి. అయితే, అధికారులు మాత్రం బ్రేక్ బైండింగ్ లో నిప్పు వచ్చిందని అంటున్నారు. మంటలంటుకున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. ఆగ్నిమాపక వాహానంతో మంటలను అదుపు చేసారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్టు సమాచారం. ఘటనతో రైళ్ల రాకాపోకలకు పాక్షికంగా అంతరాయం కలిగింది. రెండు ఇంజన్లలు తెప్పించి రైలును నడిపించారు.

Related Posts