Highlights
- ఓం...నమో...వేంకటేశాయా..
- తేదీ 12.03.౨౦౧౮
- ఆలయ నిత్య కార్యక్రమాలు
- ఈ రోజు రద్దీ: సాధారణం
సోమవారం ఉదయం 5 గంటల సమయానికి,
సర్వదర్శనం కోసం 24 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు
కంపార్టమెంట్లలో భక్తులు ఉదయం 10-12 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు
కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 , శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు
స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు
ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం8-9 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
నిన్న మార్చి 11 న 67,657 మంది భక్తులకుస్వామివారి దర్శనభాగ్యం లభించినది.
నిన్న 28,495 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.59 కోట్లు..
నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 15.88 లక్షలు
సోమవారం ప్రత్యేక సేవ:
విశేష పూజ
ఆలయ నిత్య కార్యక్రమాలు ..ఉదయాత్పూర్వం 2.30 - 3.00
సుప్రభాతం ఉ.పూ 3.30 - 4.00,తోమాల సేవ (ఏకాంతం) ఉ. 4.00 - 4.15 కొలువు, పంచాంగ శ్రవణం(ఏకాంతం)
ఉ. 4.15 - 5.00 మొదటి సహస్రనామార్చన(ఏకాంతం) ఉ. 5.30 - 6.30
ప్రత్యేక సేవ:
విశేష పూజ
ఉ. 7.00 - సా. 7.00 సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00 కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30 సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.00శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), రాత్రి ఘంటారావం
రా. 8.00 - 1.00 సర్వదర్శనం
రా. 1.00 - 1.30 శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు రా. 1.30 ఏకాంతసేవ
ఓం...నమో...వేంకటేశాయా...