YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అస్వస్థతకు లోనైనా అమిత్ షా

 అస్వస్థతకు లోనైనా అమిత్ షా

యువ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న కేడీ ఆసుపత్రిలో చేర్పించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇటీవల షా సొంత రాష్ట్రం గుజరాత్ కు చేరుకున్నారు. అనంతరం నిన్న సాయంత్రం కుటుంబంతో కలుసుకున్నారు. ఈరోజు తిరిగి ఢిల్లీకి ప్రయాణించాల్సి ఉండగా ఆయన ఆరోగ్యం క్షీణించింది.

Related Posts