కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా లో మొదటి రోజు ఎన్నికల మీటింగ్ ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతున్న బీజేపీ నేత కిషన్ రెడ్డి నారాయణపేటలో డనెడ మండల కార్యకర్తలతో భేటీ అయ్యారు.