YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

ఇసుక లారీ ఢీ ఇరువురి దుర్మరణం

ఇసుక లారీ ఢీ  ఇరువురి దుర్మరణం

ఇసుక లారీ గుద్దడంతో బైక్ పై వెళుతున్న ఇరువురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సోమవారం ఈ దుర్ఘటన తెలంగాణ రాష్ట్ర పరిధిలోని మాచారెడ్డి పోలీస్ స్టేషన్  పరిధిలో చోటుచేసుకుంది. కామారెడ్డి వైపు నుండి వస్తున్న ఇసుక లారీ బైక్ పై వస్తున్న వారిని   వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో  మంథన్ దేవునిపల్లి గ్రామానికి చెందిన కర్ల  బాలయ్య, కర్ల బాలరాజు అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు కేసుని దర్యాప్తు చేపట్టారు. 

Related Posts