YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

బ‌ద్రీ నారాయ‌ణుడి దర్శించుకున్న ఆర్మీ చీఫ్ రావ‌త్

బ‌ద్రీ నారాయ‌ణుడి దర్శించుకున్న ఆర్మీ చీఫ్ రావ‌త్

బ‌ద్రీ నారాయ‌ణుడి దర్శించుకున్న ఆర్మీ చీఫ్ రావ‌త్
న్యూ డిల్లీ సెప్టెంబర్ 19 
ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ ఇవాళ బ‌ద్రీనాథ్ వెళ్లారు. ఆయ‌న స‌తీస‌మేతంగా బ‌ద్రీ నారాయ‌ణుడి ద‌ర్శ‌నం చేసుకున్నారు. 15 నిమిషాల పాటు దంప‌తులిద్ద‌రూ పూజ‌లు చేశారు. భార్య మ‌ధులిక రావ‌త్‌తో క‌లిసి బిపిన్ బుధ‌వారం కేదార్‌నాథ్ కూడా వెళ్లారు. ఇద్ద‌రూ కేదారీశ్వ‌రుడికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఛార్‌దామ్‌లో ముఖ్య‌మైన కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాధ్‌ల‌ను ఆర్మీ చీఫ్ ద‌ర్శించ‌డం విశేషం. లోక్‌స‌భ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ప్ర‌ధాని మోదీ కూడా ఈ దివ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించారు. ప్ర‌ధాని ఓ రోజు కేదార్‌నాథ్ గుహ‌లో గ‌డిపిన విష‌యం తెలిసిందే.

Related Posts