YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తిరుమల సమాచారం

Highlights

  •   ఓం...నమో...వేంకటేశాయా..
  •      తిరుమల దర్శనం    
  • తేదీ : 13.03.2018
తిరుమల సమాచారం

మంగళవారం ఉదయం 5 గంటల సమయానికి,

సర్వదర్శనం కోసం 13  కంపార్టమెంట్లలో భక్తులకు నిరీక్షిస్తున్నారు.

కంపార్టమెంట్లలోని భక్తులకు మధ్యాహ్నం  11-1.00 గంటల మధ్య సర్వదర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు.
( కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా సర్వదర్శనం ఆలస్యమవుతుంద ి)

కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000  శ్రీవారిమెట్టు నుండి 6000  మందికి స్లాట్స్ కేటాయిస్తారు 

స్లాట్స్ మేరకు ఉ.11 గం. తరువాత నేరుగా దర్శనానికిఅనుమతిస్తారు

ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు మధ్యాహ్నం 12 గంటలకు దర్శనం పూర్తయి
ఆలయం వెలుపలికి రావచ్చు.
     
నిన్న ఫిబ్రవరి 12 న 66,104 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
నిన్న 27,649 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 3.51 కోట్లు.

????నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు
భక్తులు అందించిన విరాళాలు .

అన్నప్రసాదం ట్రస్టు: ₹ 15.21 లక్షలు.

 విద్యాదాన ట్రస్టు: ₹ 10.00 లక్షలు.

గోసంరక్షణ ట్రస్టు: ₹ 3.55 లక్షలు.

శ్రీబాలాజీఆరోగ్యవరప్రసాదిని స్కీమ్: ₹ 100.00 లక్షలు (కోటి రూపాయలు)


మంగళవారం ప్రత్యేక సేవ:అష్టదళపాదపద్మారాధన 
కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా ప్రత్యేక సేవ రద్దయ్యింది.


ఓం...నమో...వేంకటేశాయా... 

Related Posts