పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా ఈ ఉదయం పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటించి ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు.అలాగే పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ పనులను పరిశీలించిన అనంతరం పామిరెడ్డిపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..