YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

SBI బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ !!

SBI బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ !!


SBI బ్యాంకు తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఖాతాదారులు తమ ఖాతాల్లో మినిమం బాలన్స్ మైంటైన్ చేయకపోతే విధించే చార్జీలు 75% తగ్గించింది.ఇప్పటివరకు నెలకు యాభై రూపాయలు మెట్రో,అర్బన్ ప్రాంతాల్లో ఉన్న చార్జీలను ఇప్పుడు పదిహేను రూపాయలకు తగ్గించింది,సెమీ అర్బన్ - నలభై నుంచి ఇరవై రూపాయలకు, రూరల్ - పన్నెండు రూపాయల నుంచి పది రూపాయలకి తగ్గించింది. ఈ చార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి వర్తిస్తాయి.

Related Posts