YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

శిబ్యాల చెరువును పరిశీలించిన చీఫ్ విప శ్రీకాంత్ రెడ్డి

శిబ్యాల చెరువును పరిశీలించిన చీఫ్ విప శ్రీకాంత్ రెడ్డి

కడప జిల్లా రాయచోటి రూరల్ మండలం  శిబ్యాల  పెద్ద చెరువు ఇటీవల ఇటీవల కురిసిన వర్షాలకు నిండి కట్ట   తెగిపోయింది.  తెగిన చెరువును మంగళవారం  ప్రభుత్వ  చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు.   తెగిన  కట్ట పటిష్టం కొరకు చేపడుతున్న పనుల వివరాలను  చీఫ్ విప్ కు ఇరిగేషన్ ఈ ఈ వెంకట్రామయ్య  వివరించారు. చెరువు కట్ట తెగడం  దురదుష్ట కరమని ,  సుమారు 200 ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీళ్లు లేకుండా పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  కట్టకు శాశ్విత మరమ్మత్తులుకు నిధులు మంజూరు చేయించి రైతులుకు అండగా ఉంటామన్నారు. కట్ట శాశ్విత మరమతులకు  ప్రతిపాదనలు సిద్ధం చేసి  ప్రభుత్వానికి నివేదించాలని, అందుకు కావలసిన నిధులును త్వరితగతిన మంజూరు చేయిస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు .

Related Posts