YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఇంద్రకీలాదిలో దసరా పూజలు

ఇంద్రకీలాదిలో దసరా పూజలు

ఇంద్రకీలాదిలో దసరా పూజలు
ఆదివారం నాడు లక్షా యాభై వేల మంది భక్తులు
విజయవాడ  సెప్టెంబర్ 30,
ఆదివారం  లక్ష 50వేల మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆదివారం 36 లక్షల రూపాయలు ఆదాయం లభించింది. గత ఏడాది 26 లక్షలు ఆదాయం వచ్చిందని దుర్గ గుడి ఈవో సురేష్ బాబు అన్నారు. సోమవరం అయన మీడియాతో మాట్లాడారు. 53 వేల రూపాయలు లడ్డు విక్రయాల ద్వారా ఆదాయం లభించింది. 35 వేలు పులిహోర అమ్మకాల ద్వారా ఆదాయం లభించింది. 2420 మంది తలనీలాలు సమర్పించారు. 2 లక్షల 50వేలు చెల్లించి ఉత్సవ కమిటీ 100 రూపాయల టికెట్స్ కొనుగోలు చేశారు. 15 వేల మంది భక్తులు అన్నదానంలో పాల్గొన్నారు

Related Posts