YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

బీబీనగర్ ఏయిమ్స్ లో కేంద్ర మంత్రి

బీబీనగర్ ఏయిమ్స్ లో కేంద్ర మంత్రి

బీబీనగర్ ఏయిమ్స్ లో కేంద్ర మంత్రి
యాదాద్రి 
తెలంగాణాలో ఎయిమ్స్ వైద్య కళాశాల తరగతులను ప్రారంభించినట్లు కేంధ్రమంత్రి అశ్విన్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 25 నుంచి బీబీనగర్ లో ఓపీ సేవలను ప్రారంభిస్తామని చెప్పారు. మాజీ ప్రధాని దివంగత అటర్ బిహీరీ వాజ్ పెయి జయంతి సందర్బంగా ఓపీ సేవలను ప్రారంభిస్తామని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లో వైద్యకళాశాల పరిశీలించిన 
ఎయిస్స్ అధికారులతో కేంధ్రమంత్రి సమీక్ష నిర్వహించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ 1028 కోట్ల నిదులతో 750 పడకల ఎయిమ్స్ ఆసుపత్రి ని 2022 నాటికి పూర్తి స్ధాయిలో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.ఇప్పటికే పనులను వేగవంతం చేశామని, ఆరోగ్యభారత్ దిశగా కేంధ్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు.

Related Posts