YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పెద్దపల్లిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన

పెద్దపల్లిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన

పెద్దపల్లిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన
పెద్దపల్లి :
పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం.. పాలకుల నిర్లక్ష్యంవల్ల అభివృద్ధి చెందడం లేదని విమర్శించారు.  పరిశ్రమలు కాపాడి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. రామగుండం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కిషన్ రెడ్డి సూచించారు.

Related Posts